Ticker

6/recent/ticker-posts

Sri MukhaLingam - శ్రీముఖ‌లింగం- Srikakulam

                            Sri MukhaLingam - శ్రీముఖలింగం

Sri Mukhalingeswara Temple distance Sri Mukhalingeswara Temple location Sri Mukhalingeswara Temple Timings Sri Mukhalingeswara Temple history Sri Mukhalingeswara Temple Srikakulam Srikakulam to Srimukhalingam Temple distance Sri mukhalingeswara temple photos Srimukhalingam Temple to Arasavalli Temple distance Srikakulam srimukhaligam temple Mukhalingam Temple Mukhalingam Temple Mukhalingam Temple Srikakulam Mukhalingam Temple History Mukhalingam Temple Architecture Mukhalingam Temple Timings Sri Mukhalingam Temple Photos Mukhalingam Temple Information Mukhalingam Temple Tourism Mukhalingam Temple Andhra Pradesh Location-Based Tags Mukhalingam Temple Srikakulam District Mukhalingam Temple Andhra Pradesh Temples in Srikakulam Famous Temples in Andhra Pradesh Historical Temples in Andhra Pradesh Mukhalingam Temple near Rajam Srikakulam Tourism Andhra Pradesh Pilgrimage Places Religious/Spiritual Tags Lord Shiva Temple Andhra Pradesh Pancha Mukha Lingam Mukhalingeswara Swamy Temple Ancient Shiva Temples in India Saivite Temples in Andhra Pradesh Pilgrimage in Andhra Pradesh Lord Shiva Devotees Panchamukha Shiva Temple Heritage Temples of India Ancient Indian Temple Architecture South Indian Temple Tourism Travel Andhra Pradesh Best Tourist Places in Srikakulam Weekend Trips from Vizag Andhra Pradesh Heritage Sites

శ్రీకాకుళం జిల్లాలోని మూరు మండలంలో ఎంతో ప్రాశస్త్యం లిగిన శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఉత్తరాంథ్రకే కుటాయమానంగ నిలుస్తోంది శ్రీముఖలింగం. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం ట్టణానికి 40 కిలో మీటర్ల దూరంలో ఉంది క్షేత్రం.

 ఆల విశిష్ట - స్థపురాణం

 త్రేత‌, ద్వాప యుగాల్లో కూడా ప్రాచుర్యం పొందిన శ్రీముఖలింగం ఆల స్థ పురాణం గురించి తెలుసుకుందాం. ఆలయంలో లింగం ముఖ ఆకారంలో ఉండడం విశేషం. దీనికి సంబందించిన పురాణ ఐతిహ్యం ఏంటంటే

పూర్వం ఈ ప్రాంతాన్ని గోవిందార‌ణ్యంగా  ప్ర‌జ‌లు పిలిచేవారు. ద్వాప‌ర యుగంలో వ్యోమ‌కేశ మ‌హారుషి లోక‌క‌ళ్యాణార్థం వైష్ట‌వ యాగాన్ని త‌ల‌పెట్టాడు. ఈ యాగానికి గంధ‌ర్వులు, దేవ‌తల్ని ఆహ్వానించాడు. యాగానికి విచ్చేసిన గంధర్వులు గోవిందారాణ్యంలో ఉన్న శ‌బ‌రి జాతి స్త్రీల అందాన్ని చూసి కామ‌మోహితుల‌య్యారు. యాగానికి వ‌చ్చిన విష‌యం మ‌రిచి స్త్రీల ధ్యాస‌లో ఉన్న గంధర్వ‌ల్ని వ్యోమ‌కేశ మ‌హారుషి గ‌మ‌నించాడు. వెంట‌నే కోపోద్దీపుతుడైన రుషి, ఏ శ‌బ‌రి జాతి స్త్రీల‌ను చూసి మీరు మోహించారో ఆ శ‌బ‌రి జాతిలోనే మీరు జ‌న్మించెద‌రు గాక అని శ‌పించాడు. వెంట‌నే  దేవ‌త రూపం క‌నుమ‌రుగ‌య్యి శ‌బ‌రులుగా మారిపోయారు గంధ‌ర్వులు. త‌మ త‌ప్పును తెలుసుకున్న గంధ‌ర్వులు వ్యోమ‌కేశ మ‌హారుషిని క‌లిసి శాప‌విమోచ‌నం క‌లిగించాల‌ని వేడుకున్నారు. ప‌ర‌మేశ్వ‌రుడు క‌లియుగంలో శ్రీముఖ‌లింగేశ్వ‌రునిగా అవ‌త‌రించేట‌పుడు మీకు శాప‌విమోచ‌నం క‌లుగుతుంద‌ని చెప్తాడు.

గోవింద‌ర‌ణ్యంలో ఉన్న శ‌బ‌రులంద‌రికీ రాజు చిత్క‌సేనుడు. ఈ చిత్క‌సేనునికి చిత్తి, చిత్క‌ళ అనే ఇద్ద‌రు భార్య‌లు ఉన్నారు. వీళ్ల ఇంటి ప్రాంగ‌ణంలోనే విప్ప చెట్టు ఉండేది. విప్ప చెట్టు పువ్వులు అమ్మ‌కుంటూ జీవ‌నం సాగించండంటూ రాజు ఇద్ద‌రు భార్య‌ల‌కు చెట్టు కు ఉన్న చెరో కొమ్మ‌ని అప్ప‌జెప్పాడు. గోవింద‌ర‌ణ్యంలో విప్ప చెట్లు ఎక్కువ‌. సంస్కృతంలో విప్ప చెట్టును మ‌ధువృక్షంగా పిలుస్తారు.

 రాజు మొదటి భార్య అయిన చిత్క గుణవంతురాలు. తి మాట దాటని హిళ‌. మేశ్వరుని క్తురాలు. చిత్క కు అప్పచెప్పినవిప్ప చెట్టు కొమ్మకు ఉన్న పూలు కింద డేసరికి బంగారు పుష్పలుగా మారిపోయేవి. సువర్ణ పుష్పనే అమ్ముకుంటూ ఆమె జీవనం క్కగా సాగించేది.   విషయం తెలుసుకున్న రాజుగారి రెండో భార్య చిత్తి , చిత్కళపై అసూయ భావం పెంచుకొని చిత్కసేనునితో పాటు చిత్కతో కూడా చూ గొడ డేది. బంగారు పుష్పలు ఉన్న కొమ్మని ఉద్దేశ్యపూర్వకంగానే మొదటి భార్యకు ఇచ్చారంటూ ర్తపై నిందలు వేసి అశాంతికి గురిచేసిది.

 


రెండో భార్య ల్ల అశాంతికి గురైన రాజు చిత్కసేనుడు దీనికంతటికీ విప్పచెట్టే కారమంటూ క్కనే ఉన్న గొడ్డల్ని తీసుకొని విప్పచెట్టు(ధు వృక్షం) మొదలు రికాడు. వెంటనే చెట్టు మొదలు నుంచి అగ్ని కీలలు పెద్డగా చ్చి ముఖఆకారంలో ఉన్న లింగం ర్శమిచ్చింది. ధువృక్షం నుంచి డినందున ధుకేశ్వరునిగా లింగం ప్రాశస్త్యం పొందిందికృత యుగంలో గోవిందశ్వరుడిగా, ద్వాపయుగంలో యంతేశ్వరుడిగా, త్రేతయుగంలో ధుకేశ్వరునిగా, లియుగంలో శ్రీముఖలింగేశ్వరుని గా మేశ్వణ్ని క్తులు కొలిచినట్లు తెలుస్తోంది.

 ఆలయ ప్రాముఖ్య

క్రీస్తు కం 720 నుంచి 1450 కు ళింగ రాజ్యాన్ని రిపాలించిన ఒక కామర్నవుని కాలంలో ఆల నిర్మాణ ప్రారంభయ్యింది. శిలాశాసనాల ద్వారా క్రీస్తుపూర్వం 8 తాబ్దంలో చోడగంగ దేవ త్రికలింగాధిపతి శ్రీమాత్ అనంత ర్మచే నిర్మాణం రిగినట్లు తెలుస్తోంది. కాలక్రమంలో ర్లాకిముడి హారాజావారు ఆల పునరుద్ధ చేసి స్వామివారికి భూములు ర్పించి ర్మర్తలుగా వ్యరిస్తున్నారు.

  మందిరం ర్భాలయానికి గ్గర్లో తి, విష్ణు, అంబికా దేవి ఆలయాలతో పాటు చిన్నపాటి దేవాలయాలు ఒక్కొక్క దిక్కులో ఉంటాయి. ఇందువల్ల ఆలయం పంచ దేవాలయాల ర్గానికి చెందినదిగా ప్రసిద్ధి చెందిందిహిందు దేవాలయాల్లో రకం చాలా అరుదు


శ్రీముఖలింగేశ్వరుని ఆల గోడలు, ప్రాకారాలపై అధ్బుతమైన శిల్ప చూపరులకు ళ్లు తిప్ఫుకోనివ్వకుండా ఉండడం విశేషం. పురాణ‌, ఇతిహాస ట్టాలు, ఆల రిత్రను ళాఖండాలుగా చెక్కిన విధానం ఆనాటి శిల్పుల నితనానికి మెచ్చుతునక‌. ఒక్కొక్క శిల్పారాజానిది ఒక్కొక్క ప్రత్యేక‌.

ష్యా, ఇటలీ నుంచి చ్చే విదేశీయులు ఆలయంలో చెక్కడిన డిజైన్లు చూసి ఇప్పటి కాలంలో విధంగా చెక్కడం అసాధ్యమంటూ ఫోటోలని తీసుకొని ముచ్చ డుతుంటారు. ప్రతీ శిల్పంలోను గంగ చాళుక్య శైలి ప్రస్ఫుటంగా ప్రతిబింబిస్తోంది. మందిరం ప్రాంగణంలోనే అష్టలింగాలు ఉండడం రో విశేషం. ఒక్కొక్క దేవత చ్చి లింగాల్ని ప్రతిష్టించారని ప్రతీతి. అలాగే ఆలయం చుట్టూ వివిధ తిమూర్తులు ఉండడం రో విశేషం. ప్రధానంగా క్షేత్రంలో పార్వతిదేవిని వారాహి అమ్మవారుగా కొలుస్తారు అర్చకులు.

శ్రీముఖలింగేశ్వరుని హాత్యం

 పూర్వం మ్మరి నాగన్న అనే అతనికి సంతానం లేదు. స్వామి వారికి మొక్కుకొని కు సంతానం లిగినట్లయితే

ట్టితో యారుచేసిన పెద్ద గోళం నిండా పాలు, పంచదారతో నింపి శ్రీముఖలింగేశ్వరునికి అభిషేకం చేస్తానని మొక్కుతాడు. కొన్నాళ్లకి 60 సం. సులో నాగన్నకు పిల్లవాడు సంతానంగా పుడతాడు. అనుకున్న విధంగానే పెద్ద గోళంలో పాలు, పంచదార పోసి ఆలయానికి చేరుకుంటాడు. కానీ ర్భగుడి ద్వారంలోనికి గోళం వెళ్లపోవడంతో స్వామి నీ మొక్కు తీర్చడం కుదనందున నువ్వు ప్రసాదించిన  పిల్లాడిని నీవే తీసుకో అంటూ గోళాన్ని పిల్లావాడిని ఆల ద్వారం ముందు దిలేసి నాగన్న ఇంటికి వెళ్లిపోతాడు.


                                  స్వామి వారి వెనుక భాగంలో ఉన్న గోళంపై చిత్రంలో చూడొచ్చు

రుసటి రోజు అర్చకులు స్వామివారి ర్భగుడి లుపులు తీయగా శ్రీముఖలింగేశ్వరుని వెనుక భాగంలో పాలు, పంచదారతో నిండిన గోళం చూసి ఆశ్చర్యానకి లోనవుతారు. నాగన్నకు కబురు పంపగా ఆలయంలో ఉన్న పిల్లవాడిని, గోళాన్ని చూసి ఏమిటి హిమ అంటూ కంటి నుంచి ఆనందభాష్పాలతో స్వామివారికి స్కరించుకుంటాడు. విధంగా శ్రీముఖలింగేశ్వరుని హాత్యం ళింగ రాజ్యం దిశ వ్యాపించిందిఆలయాన్ని ర్శించిన క్తులు ఇప్పటికీ స్వామివారి వెనుకు ఉన్న గోళాన్ని ర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు.


క్షేత్రంలో శ్రీముఖలింగేశ్వ ఆలయానికి ఉపఆలయాలుగా చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వ ఆలయం శ్చిమ ముఖంగా ఉండడం విశేషం. కురుక్షేత్ర యుద్ధం అనంతరం భీముడు ప్రతిష్టించిన భీమేశ్వ ఆలయం దు. ఇక్క ఒకే రాతిపై రెండు నంది విగ్రహాలు ఉండడం రో విశేషం. శ్రీముఖలింగ ఆలయానికి ప్రాంతంలో ద్మనాభగిరిపై కొలువై ఉన్న విష్ణువు క్షేత్రపాలకునిగా ఉన్నారు.

ఈ క్షేత్రాన్ని మీరు కూడా సంద‌ర్శించాల‌ని కోరుకుంటూ.. #SatishKakimukkala

Post a Comment

0 Comments